Wednesday, November 26, 2008

మల్లెపూలు + మంచిగంధం = కృష్ణశాస్త్రి కవిత్వం

మన సినీకవులు చాలామంది ఓ అందమైన కథానాయికను వర్ణించాలంటే ఆమెను బాపూబొమ్మతోనో, కృష్ణశాస్త్రి కవితతోనో పోలుస్తూవుంటారు. బాపు వేలాది బొమ్మలు గీశారు. కాని, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాత్రం చాలా తక్కువ గీతాలే రచించారు. ఐనా, అవి యీనాటికీ లక్షలాది సాహితీప్రియులను అలరిస్తూనే వున్నాయి...

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=370

No comments: