తెలుగు పాటల మణిహారములో శారదా దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గులికగా అందించిన గాయకులు ఎందరో. ప్రతి పలుకు సుమ దలాలుగా తగిలే గాయనీలు మాత్రము కొద్దిమందే. లాలిత్యం, సౌమ్యాలతో రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో అగ్రగణ్యురాలు రావుబాల సరస్వతి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ.
84 సంవత్సరాలు వయసులో ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ ద్వారా మనకు తెలిసిన కొన్ని విషయాలు.
వివరాలు ఇక్కడా...
http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D837
Thursday, December 31, 2009
Subscribe to:
Posts (Atom)